ETV Bharat / state

minister photo: శిలాఫలకంపై.. ‘చిత్రం’గా మార్చేశారు..!

author img

By

Published : Jul 17, 2021, 4:18 PM IST

Updated : Jul 17, 2021, 4:37 PM IST

ఓ శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫలకంపై మంత్రి ఫొటోకు బదులు..ఆయన తమ్ముడి ఫొటోను ముద్రించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడిలో జరిగింది.

minister photo: శిలాఫలకంపై.. ‘చిత్రం’గా మార్చేశారు..!
minister photo: శిలాఫలకంపై.. ‘చిత్రం’గా మార్చేశారు..!

మంత్రి ఫొటో బదులు ఆయన సోదరుడి ఫొటోను శిలాఫలకంపై ముద్రించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జగ్గంపేట మండలం రాజపూడిలో ఓ రహదారి నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ శంకుస్థాపన చేశారు. శిలాఫలకంపై మంత్రి ఫొటో బదులు ఆయన సోదరుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చిత్రం ముద్రించడం విస్మయానికి గురిచేసింది. శంకుస్థాపన అయ్యాక కాసేపటికి ఫొటోను గుర్తుపట్టకుండా చెరిపేశారు.

మంత్రి ఫొటో బదులు ఆయన సోదరుడి ఫొటోను శిలాఫలకంపై ముద్రించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జగ్గంపేట మండలం రాజపూడిలో ఓ రహదారి నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ శంకుస్థాపన చేశారు. శిలాఫలకంపై మంత్రి ఫొటో బదులు ఆయన సోదరుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చిత్రం ముద్రించడం విస్మయానికి గురిచేసింది. శంకుస్థాపన అయ్యాక కాసేపటికి ఫొటోను గుర్తుపట్టకుండా చెరిపేశారు.

ఇదీ చూడండి. vishaka steel: అగమ్యగోచరంగా ఉక్కు నియామక ప్రక్రియ

Last Updated : Jul 17, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.