ETV Bharat / state

'స్థలాల ఎంపిక త్వరలో పూర్తి కావాలి'

author img

By

Published : Apr 23, 2020, 7:34 PM IST

ప్రభుత్వం నిరుపేదలకు ఆశ్రయం కల్పించేందుకు ఉద్దేశించిన నివేశన స్థలాల ఎంపిక ప్రక్రియ అతి త్వరలో పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్.. అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో ఆయన డివిజన్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.

meeting on lands to poor people in east godavari dst
నివేశిన స్థలల అంశంపై జిల్లాలో సమీక్ష

పేదల నివేశన స్థలాల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పినిపే విశ్వరూప్​ అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లాలో సమావేశం నిర్వహించిన ఆయన... పేదలకు ఇచ్చే లే అవుట్ స్థలాలను అన్ని మౌలిక వసతులతో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అభివృద్ధి పనులను గురించి వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మి, ఇతర అధికారులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:

పేదల నివేశన స్థలాల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పినిపే విశ్వరూప్​ అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లాలో సమావేశం నిర్వహించిన ఆయన... పేదలకు ఇచ్చే లే అవుట్ స్థలాలను అన్ని మౌలిక వసతులతో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అభివృద్ధి పనులను గురించి వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మి, ఇతర అధికారులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:

హైదరాబాద్​లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలా?: శ్రీకాంత్ రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.