ETV Bharat / state

కనులపండువగా లూర్దుమాత యాత్ర

author img

By

Published : Mar 4, 2021, 2:41 PM IST

యానాంలో లూర్దుమాత యాత్రా కనులపండువగా జరిగింది. క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

lurdumaata
కనులపండువగా లూర్దుమాత యాత్ర

యానాంలో అతిపురాతన రోమన్ క్యాథలిక్ చర్చ్​లో లూర్దుమాత యాత్ర కనుల పండువగా జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి క్రైస్తవులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బిషప్​లు క్రీస్తు గీతాలను ఆలపిస్తూ లూర్దుమాతను పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు.

యానాంలో అతిపురాతన రోమన్ క్యాథలిక్ చర్చ్​లో లూర్దుమాత యాత్ర కనుల పండువగా జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి క్రైస్తవులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బిషప్​లు క్రీస్తు గీతాలను ఆలపిస్తూ లూర్దుమాతను పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు.

ఇదీ చదవండి: మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న ఆలయాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.