ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు పట్టివేత

ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వన్యప్రాణి పరిరక్షణ చట్టం క్రింద కేసు నమోదు చేశారు.

author img

By

Published : Nov 15, 2020, 4:33 PM IST

illegal tortoise moving gang arrested in korukonda east godavari district
అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు పట్టివేత

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా... బొలెరో వాహనంలో తరలిస్తున్న 435 తాబేళ్లను పట్టుకున్నారు. జిల్లాలోని రావులపాలెం నుంచి ఒడిశాకు తరలిస్తున్నట్టు అటవీశాఖ అధికారి దుర్గాకుమార్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

18న అమరావతి రైతులతో పవన్ కల్యాణ్ భేటీ

అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు పట్టివేత

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా... బొలెరో వాహనంలో తరలిస్తున్న 435 తాబేళ్లను పట్టుకున్నారు. జిల్లాలోని రావులపాలెం నుంచి ఒడిశాకు తరలిస్తున్నట్టు అటవీశాఖ అధికారి దుర్గాకుమార్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

18న అమరావతి రైతులతో పవన్ కల్యాణ్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.