ETV Bharat / state

కోనసీమ తిరుపతిలో హుండీ ఆదాయం రూ. 38 లక్షలు

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 28 రోజులకు హుండీని లెక్కించగా... రూ.38లక్షల పైచిలుకు ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ముదునూరు సత్యనారాయణ రాజు తెలిపారు. 18 గ్రాముల బంగారం, 954 గ్రాముల వెండి వచ్చినట్లు ఆయన వివరించారు.

author img

By

Published : Jan 31, 2020, 1:06 PM IST

hundi count in konaseema tirupathi
కోనసీమ తిరుపతిలో హుండీ లెక్కింపు
కోనసీమ తిరుపతిలో హుండీ లెక్కింపు

ఇదీ చదవండి: సత్యసాయి సేవా కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం

కోనసీమ తిరుపతిలో హుండీ లెక్కింపు

ఇదీ చదవండి: సత్యసాయి సేవా కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.