తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో ఉపాధి కూలీలపై తేనె టీగలు దాడి చేశాయి. పంట బోదెలోని తుప్పలను బాగు చేస్తుండగా తుప్పల్లో ఉన్న తేనెపట్టు కదలింది. అక్కడే ఉన్న ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి.
ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: