తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఎండలు విపరీతం కావడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొత్తపేట నియోజకవర్గంలో ప్రధాన రాహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 5 వరకు ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. వ్యాపారస్థులు సైతం దుకాణాలు మూసి వేస్తున్నారు.
అధిక ఉష్ణోగ్రతతో నిర్మానుష్యంగా మారిన రహదారులు - తూర్పుగోదావరి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
నిన్నటి వరకు లాక్డౌన్ కారణంగా ఖాళీగా ఉన్న రహదారులు ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు కారణంగా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.

నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న రహదారులు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఎండలు విపరీతం కావడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొత్తపేట నియోజకవర్గంలో ప్రధాన రాహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 5 వరకు ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. వ్యాపారస్థులు సైతం దుకాణాలు మూసి వేస్తున్నారు.