ETV Bharat / state

కడప జిల్లాలో కుండపోత వర్షం... పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు - కడప జిల్లాలో కుండపోత వర్షం... పొంగిపొర్లుతన్న వాగులు,వంకలు

కుండపోత వర్షానికి కడప జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు,వంకలు పొర్లిపారటంతో పాఠశాలలు, పొలాల్లో, రహదారులపైకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కడప జిల్లాలో కుండపోత వర్షం... పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు
author img

By

Published : Sep 16, 2019, 10:01 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు,మైదుకూరులో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి . కేసీ కాలువ ఆయకట్టు ప్రాంతాలకు వర్షపు నీరు తోడవ్వటంతో రహదారులపై వరద నీరు చేరింది. వర్షానికి వరినాట్లు మునిగిపోతున్నాయని...రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2004 సంవత్సరంలో ఇలాంటి భారీ కుండపోత వర్షం కురిసింది. తరువాత 15సంవత్సరముల తర్వాత కుండపోత వర్షం కురిసిందని జిల్లా వాసులు తెలిపారు.ముఖ్యంగా మైలవరం మండలంలోని దొడియం, నక్కవానిపల్లె, రామచంద్రాయపల్లె తదితర గ్రామాలలో వాగులు ,వంకలు ఏకమై పొంగి పొరలి గ్రామాలలోకి భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు, పొలాలలోకి భారీ వరద నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి.

కడప జిల్లాలో కుండపోత వర్షం... పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు

కడప జిల్లా జమ్మలమడుగు,మైదుకూరులో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి . కేసీ కాలువ ఆయకట్టు ప్రాంతాలకు వర్షపు నీరు తోడవ్వటంతో రహదారులపై వరద నీరు చేరింది. వర్షానికి వరినాట్లు మునిగిపోతున్నాయని...రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2004 సంవత్సరంలో ఇలాంటి భారీ కుండపోత వర్షం కురిసింది. తరువాత 15సంవత్సరముల తర్వాత కుండపోత వర్షం కురిసిందని జిల్లా వాసులు తెలిపారు.ముఖ్యంగా మైలవరం మండలంలోని దొడియం, నక్కవానిపల్లె, రామచంద్రాయపల్లె తదితర గ్రామాలలో వాగులు ,వంకలు ఏకమై పొంగి పొరలి గ్రామాలలోకి భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు, పొలాలలోకి భారీ వరద నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి.

కడప జిల్లాలో కుండపోత వర్షం... పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు

ఇవీ చదవండి

హైదరాబాదు బాలుడు మైదుకూరులో ప్రత్యక్షం

Intro:slug: AP_CDP_36_15_VIVEKANANDUDI_RATHATATRA_AV_AP10039
contributor: arif, jmd
వివేకానందుడి రథయాత్ర
( ) కడప జిల్లా జమ్మలమడుగు లో వివేకానందుడి రథయాత్ర ఘనంగా సాగింది .ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పట్టణంలో ఈ రథ యాత్ర కొనసాగింది. స్వామి వివేకానంద చికాగో ప్రసంగాల 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రథయాత్రను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ రథయాత్రను ప్రారంభించారు. ప్రొద్దుటూరు రోడ్డు, పాత బస్టాండ్, తాడిపత్రి రోడ్డు, మెయిన్ బజార్ మీదుగా ముద్దనూరు రోడ్డు లోని బాలికల జూనియర్ కళాశాల వరకు పాదయాత్ర కొనసాగింది. రథంలో ముందు.... వెనక స్వామి వివేకానంద నిలువెత్తు విగ్రహాలు పలువురిని ఆకర్షించాయి. యువతలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి.... ఆత్మస్థైర్యాన్ని నింపి వారిని ప్రగతి పథంలో ముందుకు నడిపించి నవ జాతి నిర్మాణానికి గట్టి పునాది వేయడమే ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశం అని నిర్వాహకులు తెలిపారు


Body:వివేకానందుడి రథయాత్ర


Conclusion:వివేకానందుడి రథయాత్ర

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.