ETV Bharat / state

రావులపాలెంలో తెదేపా నేతలు, పోలీసుల వాగ్వాదం - రావులపాలెంలో పోలీసులు తెదేపా నేతల వాగ్వాదం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న బస్సు యాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు, పోలీసులకు రావులపాలెం ముఖ్యద్వారం వద్ద వాగ్వాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న తమపై పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమని తెదేపా శ్రేణులు వాపోయారు.

heated argumentation between tdp activists and police
రావులపాలెంలో తెదేపా నేతలు, పోలీసుల వాగ్వాదం
author img

By

Published : Jan 10, 2020, 7:11 PM IST

తెదేపా నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ముఖద్వారం వద్ద చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. ఒక దశలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని కోసం బస్సు యాత్ర చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు వస్తున్నారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా ముఖద్వారమైన రావులపాలెం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల వివాదం తలెత్తింది. తాము ధర్నా చేయడం లేదని... రోడ్డు పక్కనుంటే తమ మీద పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమని కార్యకర్తలు వాపోయారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

తెదేపా నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ముఖద్వారం వద్ద చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. ఒక దశలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని కోసం బస్సు యాత్ర చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు వస్తున్నారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా ముఖద్వారమైన రావులపాలెం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల వివాదం తలెత్తింది. తాము ధర్నా చేయడం లేదని... రోడ్డు పక్కనుంటే తమ మీద పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమని కార్యకర్తలు వాపోయారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

అమరావతి కోసం... దివ్యాంగుల నిరాహర దీక్షలు

Intro:AP_RJY_59_09_POLICELU_KARYAKARTALA_GARSANA_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

అమరావతి రాజధాని కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్సు యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రానున్న నేపథ్యంలో జిల్లా ముఖద్వారమైన రావులపాలెం చంద్రబాబు మద్దతుగా వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది


Body:చంద్రబాబు మద్దతు తెలిపేందుకు వచ్చిన నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం జరిగింది తాము రోడ్డుమీదికి రాలేదని ధర్నా చేయడం లేదని పక్కనుంటే తనమీద దౌర్జన్యం చేయడం దారుణమని కార్యకర్తలు ఉన్నారు. పోలీసులు కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది రోడ్డుమీదికి రాకుండా భారీ గేట్ల తో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు రావులపాలెం రావడంతో చంద్రబాబుని కలవడానికి అనుమతి లేదని ఆయనను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ ధర్నా చేశారు


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.