ETV Bharat / state

లంక తోటలను ముంచేసిన గోదావరి.. వేల హెక్టార్లలో పంట నష్టం - తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద

గోదావరి వరద తూర్పుగోదావరి జిల్లాలో లంక గ్రామాలను ముంచేసింది. ఇళ్లు, తోటలు, పొలాలు నీట మునిగాయి. వేల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు అధికారులు అంచనాకు వచ్చారు.

godavari floods in east godavari district
వేల హెక్టార్లలో పంట నష్టం
author img

By

Published : Aug 19, 2020, 12:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో లంక ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పోటెత్తిన గోదావరి లంక గ్రామాలను ముంచేసింది. ఇళ్లు, తోటలు, పొలాలు నీటమునిగాయి. కూరగాయలు, పూల తోటలు పూర్తిగా మునిగిపోయాయి. సుమారు 2,557 హెక్టార్లలో అరటి, 179.9 హెక్టార్లలో బొప్పాయి, 1,947 హెక్టార్లలో కూరగాయలు, పసుపు, పూలతోటలు, తమలపాకు తోటల్లో పంట నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు.

ఇవీ చదవండి...

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో లంక ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పోటెత్తిన గోదావరి లంక గ్రామాలను ముంచేసింది. ఇళ్లు, తోటలు, పొలాలు నీటమునిగాయి. కూరగాయలు, పూల తోటలు పూర్తిగా మునిగిపోయాయి. సుమారు 2,557 హెక్టార్లలో అరటి, 179.9 హెక్టార్లలో బొప్పాయి, 1,947 హెక్టార్లలో కూరగాయలు, పసుపు, పూలతోటలు, తమలపాకు తోటల్లో పంట నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు.

ఇవీ చదవండి...

లారీని ఢీకొన్న అంబులెన్స్​... తెలంగాణలో నెల్లూరు వాసుల మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.