ETV Bharat / state

గోదావరి వరదలు.. 30 కిలోమీటర్ల మేర నది కోత..!

author img

By

Published : Sep 11, 2020, 4:43 PM IST

ఇటీవల వచ్చిన వరద ఉద్ధృతి కారణంగా సుమారు 30 కిలోమీటర్ల మేర నదీ తీరం కోతకు గురైందని... గోదావరి వరద ప్రత్యేక అధికారి నల్లం కృష్ణారావు తెలిపారు. దీని రక్షణ చర్యలకు సుమారు రూ.450 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు.

godavari-floods-effect-on-lankan-villages
30 కిలోమీటర్ల మేర నది కోత

ఇటీవల వచ్చిన గోదావరి వరదల కారణంగా.. తూర్పుగోదావరి జిల్లాలో నదితీరం వెంబడి సుమారు 30 కిలోమీటర్ల మేర భూములు గోదావరి పాలయ్యాయి. ఈ వరదలకు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన నది కోత నష్టంపై వివరాలు సేకరించామని... గోదావరి వరద ప్రత్యేక అధికారి నల్లం కృష్ణారావు తెలిపారు. అఖండ గోదావరి మొదలుకొని కోనసీమలోని వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి నది పాయలు ఆనుకుని సుమారు 30 కిలోమీటర్ల మేర లంక భూములు నదీ కోత బారిన పడ్డాయని వెల్లడించారు. దీనికి రక్షణ చర్యలు చేపట్టాలంటే రూ.450 కోట్ల నిధులు అవసరం ఉంటుందని ఆయన వెల్లడించారు.

ఇటీవల వచ్చిన గోదావరి వరదల కారణంగా.. తూర్పుగోదావరి జిల్లాలో నదితీరం వెంబడి సుమారు 30 కిలోమీటర్ల మేర భూములు గోదావరి పాలయ్యాయి. ఈ వరదలకు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన నది కోత నష్టంపై వివరాలు సేకరించామని... గోదావరి వరద ప్రత్యేక అధికారి నల్లం కృష్ణారావు తెలిపారు. అఖండ గోదావరి మొదలుకొని కోనసీమలోని వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి నది పాయలు ఆనుకుని సుమారు 30 కిలోమీటర్ల మేర లంక భూములు నదీ కోత బారిన పడ్డాయని వెల్లడించారు. దీనికి రక్షణ చర్యలు చేపట్టాలంటే రూ.450 కోట్ల నిధులు అవసరం ఉంటుందని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండీ... 'వైఎస్​ఆర్ ఆసరా'కు సీఎం జగన్‌ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.