ETV Bharat / state

పెరుగుతున్న గోదావరి..వరద నీటిలో రహదారులు

గోదావరిలో వరద మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 8.5 అడుగుల నీటిమట్టం నమోదైంది.

author img

By

Published : Sep 13, 2019, 1:10 PM IST

Updated : Sep 13, 2019, 1:22 PM IST

గోదావరి
పెరుగుతున్న గోదావరి వరద

ఇన్ని రోజులు వరదతో కంటిమీద కునుకులేకుండా చేసిన గోదావరి... మళ్లీ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 8.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. డెల్టా కాల్వలకు 13 వేల 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 6లక్షల 24 వేల క్యూసెక్కుల వరదను వదులుతున్నారు. కోనసీమలోని కనకాయలంక కాజ్‌వే మళ్లీ నీట మునిగింది. దేవీపట్నం మండలంలో రహదారులన్నీ ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. తొయ్యేరు వద్ద దేవీపట్నం వెళ్లే ఆర్​అండ్​బీ రహదారి మూసుకుపోయింది. మరికొన్ని రోజులు ఇదే ప్రవాహం ఉండొచ్చని.. సుమారు 5, 6 లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరోసారి పెరుగుతున్న నీటిమట్టంతో లంకవాసులు ఆందోళన చెందుతున్నారు.

పెరుగుతున్న గోదావరి వరద

ఇన్ని రోజులు వరదతో కంటిమీద కునుకులేకుండా చేసిన గోదావరి... మళ్లీ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 8.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. డెల్టా కాల్వలకు 13 వేల 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 6లక్షల 24 వేల క్యూసెక్కుల వరదను వదులుతున్నారు. కోనసీమలోని కనకాయలంక కాజ్‌వే మళ్లీ నీట మునిగింది. దేవీపట్నం మండలంలో రహదారులన్నీ ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. తొయ్యేరు వద్ద దేవీపట్నం వెళ్లే ఆర్​అండ్​బీ రహదారి మూసుకుపోయింది. మరికొన్ని రోజులు ఇదే ప్రవాహం ఉండొచ్చని.. సుమారు 5, 6 లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరోసారి పెరుగుతున్న నీటిమట్టంతో లంకవాసులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి.

ఘనంగా వినాయక నిమజ్జనం..ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్‌ 2 నమూనా

Intro:ap_vja_19_13_auto_vala_ku_avagahana_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆటో మరియు కార్ డ్రైవర్ లకు అందించే ప్రోత్సాహక నగదు బహుమతి పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రవి కుమార్ అన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో పలువురు ఆటోడ్రైవర్లు కార్ డ్రైవర్ లకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కారు డ్రైవర్లు సొంత వాహనం కలిగి ఉండాలని ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ సి బుక్ పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండాలన్నారు ఈనెల 14వ తేదీ నుండి 25వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు గ్రామ వాలంటీర్లు సెక్రటరీలు విఆర్వో వద్ద కూడా తగిన సమాచారం లభిస్తుందని చెప్పారు రవాణా శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా కార్యాలయం సిబ్బంది పలువురు ఆటో కారు డ్రైవర్లు పాల్గొన్నారు 1) రవికుమార్. బ్రేక్ ఇన్స్పెక్టర్ నూజివీడు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)


Body:రవాణా శాఖ అధికారులు ఆటో వాలా కు అవగాహన


Conclusion:రవాణాశాఖ అధికారులు ఆటోవాలా కు అవగాహన
Last Updated : Sep 13, 2019, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.