ETV Bharat / state

40 కేజీల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్టు, మరొకరు పరారీ - 40 కేజీల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్టు, ఒకరు పరార్

తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

east godavari district
40 కేజీల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్టు, ఒకరు పరార్
author img

By

Published : Aug 4, 2020, 7:59 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం ఇండుగపల్లి వద్ద గంజాయి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతం నుంచి ఆటోలో 60 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకుని ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని, ఆటో సీజ్ చేశామని పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం ఇండుగపల్లి వద్ద గంజాయి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతం నుంచి ఆటోలో 60 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకుని ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని, ఆటో సీజ్ చేశామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి గ్రామాలలో నత్తనడకన పక్కా డ్రెయిన్​ నిర్మాణ పనులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.