ETV Bharat / state

గోదావరి పరవళ్లు.. పలు గ్రామాలకు పోటెత్తిన వరద

author img

By

Published : Aug 2, 2019, 1:12 PM IST

రాజమహేంద్రవరంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.

ఉద్ధృతంగా గోదావరి
ఉద్ధృతంగా గోదావరి
కురుస్తున్న భారీ వర్షాలకు రాజమహేంద్రవరంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి వరద నీటితో పాటుగా ఒరుగ నదీ ప్రవాహం కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గోదావరి దిగువ గ్రామాలకు తీవ్రస్థాయిలో వరద చేరుకోవటంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి: గోదావరికి వరద.. ప్రభుత్వం అప్రమత్తత

ఉద్ధృతంగా గోదావరి
కురుస్తున్న భారీ వర్షాలకు రాజమహేంద్రవరంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి వరద నీటితో పాటుగా ఒరుగ నదీ ప్రవాహం కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గోదావరి దిగువ గ్రామాలకు తీవ్రస్థాయిలో వరద చేరుకోవటంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి: గోదావరికి వరద.. ప్రభుత్వం అప్రమత్తత

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో శ్రీ ద్రౌపదీ సమేత శ్రీ ధర్మరాజుల ఆలయంలో లో శుక్రవారం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గోపూజ నిర్వహించారు స్థానిక మంచి నీళ్ల గుంట వద్ద గోపూజ అనంతరం ఊరేగింపుగా ఆలయానికి పాల కలశాలతో చేరుతున్నారు అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు


Body:nagri


Conclusion:8008574570

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.