ETV Bharat / state

పంచాయతీ పోరు: దొంగ ఓట్ల ఆరోపణలతో ఇరువర్గాల ఘర్షణ!

author img

By

Published : Feb 21, 2021, 6:34 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దొంగ ఓట్లు వేస్తున్నారంటూ రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

దొంగ ఓట్ల ఆరోపణలతో ఇరువర్గాల ఘర్షణ
దొంగ ఓట్ల ఆరోపణలతో ఇరువర్గాల ఘర్షణ
దొంగ ఓట్ల ఆరోపణలతో ఇరువర్గాల ఘర్షణ

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో రెండు వర్గాలు గొడవ పడ్డాయి. ఒక వర్గంవారు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ మరో వర్గం ఆరోపించిన కారణంగా ఘర్షణ జరిగింది. మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. ఆ తర్వాత రెండు వర్గాలవారు రాళ్ల దాడికి దిగారు. వెంటనే పోలీసులు స్పందించి.. ఇరు వర్గాలను చెదరగొట్టారు.

దొంగ ఓట్ల ఆరోపణలతో ఇరువర్గాల ఘర్షణ

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో రెండు వర్గాలు గొడవ పడ్డాయి. ఒక వర్గంవారు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ మరో వర్గం ఆరోపించిన కారణంగా ఘర్షణ జరిగింది. మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. ఆ తర్వాత రెండు వర్గాలవారు రాళ్ల దాడికి దిగారు. వెంటనే పోలీసులు స్పందించి.. ఇరు వర్గాలను చెదరగొట్టారు.

ఇదీ చదవండి:

పల్లె పోరు: ఇరువర్గాల ఘర్షణ.. లాఠీఛార్జ్​తో అదుపు చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.