ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యపు సొమ్ము చెల్లించాలని కౌలు రైతుల సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధాన్యం అమ్మి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మరో వైపు ఆన్లైన్ సమస్యలు కూడా పరిష్కరించడం లేదని విమర్శించారు . వేల ఎకరాల్లోని పంటలు వర్షాలు, వరదల కారణంగా అన్నదాతలు నష్టపోయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కొనుగోలు ధాన్యపు సొమ్ము చెల్లించాలని కౌలు రైతుల డిమాండ్ - తూర్పుగోదావరి తాజా వార్తలు
ప్రభుత్వం కొన్న ధాన్యపు సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. కౌలు రైతుల సంఘం ఆందోళన చేపట్టారు . రెండు నెలలు గడిచినా... డబ్బు చెల్లించకపోవటం ఏమిటని ప్రశ్నించారు.
![కొనుగోలు ధాన్యపు సొమ్ము చెల్లించాలని కౌలు రైతుల డిమాండ్ farmers protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10209852-919-10209852-1610426577704.jpg?imwidth=3840)
కొనుగోలు ధాన్యపు సొమ్ము చెల్లించాలని కౌలు రైతుల డిమాండ్
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యపు సొమ్ము చెల్లించాలని కౌలు రైతుల సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధాన్యం అమ్మి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మరో వైపు ఆన్లైన్ సమస్యలు కూడా పరిష్కరించడం లేదని విమర్శించారు . వేల ఎకరాల్లోని పంటలు వర్షాలు, వరదల కారణంగా అన్నదాతలు నష్టపోయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.