ETV Bharat / state

వైకాపా నేతల అక్రమాలు అడ్డుకోవాలని తెదేపా నాయకుల వినతి - east godavari dst tdp news

వైకాపా నేతల అక్రమాలను అడ్డుకోవాలని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో తెదేపా కార్యకర్తలు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించారు.

east godavari dst    ravulapalem tdp leaders  gave pleassing letters to mro office and mpdo office
east godavari dst ravulapalem tdp leaders gave pleassing letters to mro office and mpdo office
author img

By

Published : Jun 17, 2020, 5:55 PM IST

వైకాపా నేతల అక్రమాలపై తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో తెదేపా నాయకులు కార్యకర్తలు ఉప తహసీల్దార్ గోపాల్​రావుకు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. ఇళ్ల స్థలాల మెరక పేరుతో మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని, వాటిని వెంటనే అడ్డుకుని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ బండారు సత్యానందరావు, సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వైకాపా నేతల అక్రమాలపై తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో తెదేపా నాయకులు కార్యకర్తలు ఉప తహసీల్దార్ గోపాల్​రావుకు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. ఇళ్ల స్థలాల మెరక పేరుతో మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని, వాటిని వెంటనే అడ్డుకుని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ బండారు సత్యానందరావు, సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు పిల్లలు సహా పది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.