ETV Bharat / state

జిల్లాలో పాతనేరస్థుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..లక్షల సొత్తు స్వాధీనం - east godavari dst latest chori news

తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం ఆర్యావటం గ్రామానికి చెందిన పాత నేరస్థుడు కోడి చెన్నకేశవను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు.అతని వద్ద నుంచి 13లక్షల52 వేలరూపాయలు విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

east godavari dst police  chase recent choricase
east godavari dst police chase recent choricase
author img

By

Published : Jun 19, 2020, 9:18 AM IST

తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల కేంద్రంలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ప్రారంభించారు.అనంతరం మాట్లాడిన ఎస్పీ కాజులూరు మండలం ఆర్యావటం గ్రామానికి చెందిన పాత నేరస్థుడు కోడి చెన్నకేశవను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి బంగారు వస్తువులు 300 గ్రాములు, వెండి వస్తువులు 1800 గ్రాములు, మోటార్ సైకిల్ 1 రికవరీ చేసుకున్నామని వీటి విలువ సుమారు 13 లక్షల 52 వేల రూపాయలు ఉంటుందని ధృవీకరించామన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల కేంద్రంలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ప్రారంభించారు.అనంతరం మాట్లాడిన ఎస్పీ కాజులూరు మండలం ఆర్యావటం గ్రామానికి చెందిన పాత నేరస్థుడు కోడి చెన్నకేశవను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి బంగారు వస్తువులు 300 గ్రాములు, వెండి వస్తువులు 1800 గ్రాములు, మోటార్ సైకిల్ 1 రికవరీ చేసుకున్నామని వీటి విలువ సుమారు 13 లక్షల 52 వేల రూపాయలు ఉంటుందని ధృవీకరించామన్నారు.

ఇదీ చూడండి

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.