ETV Bharat / state

వైద్య సిబ్బంది తీరుతోనే కరోనా వ్యాపిస్తోందంటూ యువకుల నిరసన - వైద్య సిబ్బందికి వ్యతిరేకంగా యువకులు నిరసన వార్తలు

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం మండలం రాగంపేట గ్రామంలో యువకులు నిరసన చేపట్టారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనా కేసులు పెరుగుతన్నాయని ఆందోళన చేశారు.

east godavari dst peddapuram consistency ragampeta youth protest against ANMs
east godavari dst peddapuram consistency ragampeta youth protest against ANMs
author img

By

Published : Jun 24, 2020, 4:45 PM IST

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కరోనా కేసులు అధికంగా వస్తున్నాయని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాగంపేట గ్రామంలో యువకులు నిరసన చేపట్టారు. గ్రామంలో వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే కరోనా కేసులు వచ్చి ఉండేవి కావన్నారు.

ఇదీ చూడండి:

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కరోనా కేసులు అధికంగా వస్తున్నాయని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాగంపేట గ్రామంలో యువకులు నిరసన చేపట్టారు. గ్రామంలో వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే కరోనా కేసులు వచ్చి ఉండేవి కావన్నారు.

ఇదీ చూడండి:

వాహనాల విడుదల కేసు: హైకోర్టు విచారణకు హాజరైన డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.