ETV Bharat / state

లంక గ్రామాలను చుట్టుముడుతున్న వరద.. సాగుకు బెడద!

author img

By

Published : Aug 10, 2020, 4:16 PM IST

గోదావరి నదికి వరద నీరు పెరగడం వల్ల లంక ప్రాంతాల్లో సాగు చేసే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను తెచ్చుకోవడం కష్టమవుతోందని వాపోయారు.

east godavari district ravulapalem farmers facing problems
గోదావరి నదిలో పెరుగుతున్న నీరు వల్ల ఇబ్బందులు పడుతున్న లంక ప్రాంతాల రైతులు

ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుతుంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని లంక ప్రాంతాల్లో పంటసాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వరద నీరు భారీగా చుట్టుముడుతున్న కారణంగా.. వ్యవసాయ ఉత్పత్తులను తెచ్చుకోవడం కష్టతరమవుతోందని ఆవేదన చెందుతున్నారు. వరద తగ్గుముఖం పట్టాలని ప్రార్థిస్తున్నారు.

ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుతుంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని లంక ప్రాంతాల్లో పంటసాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వరద నీరు భారీగా చుట్టుముడుతున్న కారణంగా.. వ్యవసాయ ఉత్పత్తులను తెచ్చుకోవడం కష్టతరమవుతోందని ఆవేదన చెందుతున్నారు. వరద తగ్గుముఖం పట్టాలని ప్రార్థిస్తున్నారు.

ఇదీ చదవండి:

ధవళేశ్వరం ఆనకట్ట వద్ద పెరుగుతున్న వరద నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.