ETV Bharat / state

రాజమహేంద్రవరంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ - news updates in rajamahendravaram

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి బబిత హాజరయ్యారు.

Distribution of tricycles to the disabled in Rajahmahendravaram
రాజమహేంద్రవరంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ
author img

By

Published : Feb 6, 2021, 5:58 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాలు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా మంగలపాలెంకు చెందిన శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో... ఈ కార్యక్రమం చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా న్యాయమూర్తి బబిత.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సొంత ఖర్చులతో ట్రై సైకిళ్లు, పరికరాలు అందించిన వారి సేవ ఎనలేనిదని న్యాయమూర్తి బబిత కొనియాడారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాలు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా మంగలపాలెంకు చెందిన శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో... ఈ కార్యక్రమం చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా న్యాయమూర్తి బబిత.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సొంత ఖర్చులతో ట్రై సైకిళ్లు, పరికరాలు అందించిన వారి సేవ ఎనలేనిదని న్యాయమూర్తి బబిత కొనియాడారు.

ఇదీచదవండి.

ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు అరెస్టు.. స్టేషన్​ బెయిల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.