ETV Bharat / state

వామ్మో ఇంత చిన్న వాహనంలో అంత మంది పిల్లలా...!

విద్యార్థుల పట్ల పాఠశాలల యజమాన్యాలు, తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఊహించని సంఘటనలు జరుగుతున్నాయని తెలిసి కూడా... తమ పిల్లలను భద్రతలేని వాహనాలలో పంపిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడే వాహన చోదకులు పరిమితులకు మించి విద్యార్థులను ఎక్కించి... ప్రమాదాలకు కారకులౌతున్నారు.

author img

By

Published : Aug 31, 2019, 10:22 AM IST

Dangerous travels with 25 school children in one vehicle at thuni in eastgodavari district
వామ్మో! ఆ వాహనంలో ఇంతా మంది పిల్లలా!

తూర్పుగోదావరి జిల్లా తునిలో నిబంధనలు అతిక్రమించి, పరిమితికి మించి ప్రయాణిస్తున్న వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో ఉన్న వారిని చూసి రవాణా శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ వాహనంలో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులను తరలిస్తున్న టాటా ఏస్ వాహనంలో మొత్తం 25 మంది ఉన్నారు. ముందు డ్రైవర్ సీట్ పక్కనే ఏకంగా నలుగురు కిక్కిరిసి కూర్చున్నారు. ఇంత మందిని ఎలా ఎక్కించావని.. డ్రైవర్ పై అగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇలా పరిమితికి మించి ప్రయాణం చేస్తే ప్రమాదమని తెలియజేసారు. .ఎప్పుడూ..ఏమౌవుతుందో తెలియని పరిణామాలలో ఇలాంటి ప్రయాణాలతో ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే అవుతుందని...వీటిపై తల్లితండ్రులకు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

ఇదీచూడండి.ఉపాధ్యాయుడి కిడ్నాప్...చేసిందెవరు ?

వామ్మో! ఆ వాహనంలో ఇంతా మంది పిల్లలా!

తూర్పుగోదావరి జిల్లా తునిలో నిబంధనలు అతిక్రమించి, పరిమితికి మించి ప్రయాణిస్తున్న వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో ఉన్న వారిని చూసి రవాణా శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ వాహనంలో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులను తరలిస్తున్న టాటా ఏస్ వాహనంలో మొత్తం 25 మంది ఉన్నారు. ముందు డ్రైవర్ సీట్ పక్కనే ఏకంగా నలుగురు కిక్కిరిసి కూర్చున్నారు. ఇంత మందిని ఎలా ఎక్కించావని.. డ్రైవర్ పై అగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇలా పరిమితికి మించి ప్రయాణం చేస్తే ప్రమాదమని తెలియజేసారు. .ఎప్పుడూ..ఏమౌవుతుందో తెలియని పరిణామాలలో ఇలాంటి ప్రయాణాలతో ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే అవుతుందని...వీటిపై తల్లితండ్రులకు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

ఇదీచూడండి.ఉపాధ్యాయుడి కిడ్నాప్...చేసిందెవరు ?

Intro:AP_VJA_10_31_Kondachiluva_near_Eluru_Kaluva_AV_AP10052
Sai babu _Vijayawada : 9849803586
యాంకర్ :మధుర నగర్ లో కొండ చిలువ సంచారం...
స్థానికుల చేతిలో హతం....

విజయవాడ మధురానగర్ బుడమేరు కట్టపై కొండచిలువ సంచారంతో స్థానికులు హడలిపోయారు. రాత్రి 10గంటల సమయంలో మధురానాగర్ ఏలూరు కాల్వ బుడమేరు మద్యకట్ట రోడ్డులో వంతెనకు చేరువనే కొండచిలువను స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానికులు కర్రలతో కొండచిలువను చంపే ప్రయత్నం చేసినా కుదరక పోవడంతో కొందరు యువకులు ఇనుపరాడ్లు తెచ్చి కొండచిలువను చంపివేశారు .సుమారు పది అడుగుల ఉన్న కొండచిలువ కడుపునిండా ఆహారం తినడంతో చురుగ్గా కదలలేని స్థితిలో ఉంది. దీంతో సులువుగానే కొండచిలువను చంపివేశారు.అనంతరం కొందరు యువకులు ఆ కొండచిలువను భుజాలపై ఉంచుకొని తమ చరవాణి లో ఫోటోలు దిగారు .ఇటివల వరదలతో పాటు ఈ కొండచిలువ వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.Body:AP_VJA_10_31_Kondachiluva_near_Eluru_Kaluva_AV_AP10052Conclusion:AP_VJA_10_31_Kondachiluva_near_Eluru_Kaluva_AV_AP10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.