ETV Bharat / state

రెండు వేల పడకల కొవిడ్​ కేర్​ సెంటర్​ ప్రారంభించిన కలెక్టర్​ - covid care centre started by east godavari district collector

రెండు వేల పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్​ కేర్​ సెంటర్​ను కలెక్టర్​ మురళీధర్​ రెడ్డి బోడసకుర్రులో ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

covid care centre opened by east godavari district collector in bodasakurru
కొవిడ్​ కేర్​ సెంటర్​ ప్రారంభించిన కలెక్టర్​ మురళీధర్​ రెడ్డి
author img

By

Published : Jul 24, 2020, 6:35 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలో బోడసకుర్రు గ్రామంలో 2 వేల పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్​ కేర్​ సెంటర్​ను కలెక్టర్​ మురళీధర్​ రెడ్డి ప్రారంభించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సెంటర్​ నిర్వహణలో ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు, అదనపు డీఎమ్​హెచ్​వో డాక్టర్​ పుష్కరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలో బోడసకుర్రు గ్రామంలో 2 వేల పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్​ కేర్​ సెంటర్​ను కలెక్టర్​ మురళీధర్​ రెడ్డి ప్రారంభించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సెంటర్​ నిర్వహణలో ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు, అదనపు డీఎమ్​హెచ్​వో డాక్టర్​ పుష్కరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

'కొవిడ్ కేర్ ఆసుపత్రుల ఏర్పాటుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నాం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.