ETV Bharat / state

కోనసీమలో కరోనా ఉద్ధృతి.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

author img

By

Published : Jul 8, 2020, 1:54 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. మంగళవారం వరకు మొత్తం 286 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో 38 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.

corona cases in konaseema east godavari district
కోనసీమలో కరోనా ఉద్ధృతి

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాన్ని కరోనా పీడిస్తోంది. పచ్చని గ్రామాల్లో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. జులై 7 నాటికి కోనసీమ ప్రాంతంలో 286 కేసులు నమోదయ్యాయి. ప్రతి మండలంలోనూ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారితో ముగ్గురు మృతిచెందారు.

74 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 314 మందికి సంబంధించిన పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో 38 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేశారు. నిబంధనలు కఠినతరం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాన్ని కరోనా పీడిస్తోంది. పచ్చని గ్రామాల్లో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. జులై 7 నాటికి కోనసీమ ప్రాంతంలో 286 కేసులు నమోదయ్యాయి. ప్రతి మండలంలోనూ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారితో ముగ్గురు మృతిచెందారు.

74 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 314 మందికి సంబంధించిన పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో 38 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేశారు. నిబంధనలు కఠినతరం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.

ఇవీ చదవండి...

కుళాయిలున్నా పనిచేయవు... తాగునీటి కష్టాలు తీరవు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.