తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని లంక ప్రాంతాల్లో ఈదురు గాలుల కారణంగా అరటి తోటలు నేలకొరిగాయి. కరోనా ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోయి అరటి ధర పతనమైంది. ఇదే సమయంలో గాలుల కారణంగా చాలా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి