ETV Bharat / state

వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ.45.21 లక్షలు - వెంకటేశ్వర స్వామి వారి హుండీ తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీని లెక్కించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హుండీలను లెక్కించినట్లు అధికారులు తెలిపారు.

Vadapalli Venkateswara Swamy
వాడపల్లి వెంకన్న హుండీ లెక్కింపు
author img

By

Published : Feb 27, 2020, 6:40 PM IST

వాడపల్లి వెంకన్న హుండీ లెక్కింపు

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీని లెక్కించారు. 26 రోజులకు రూ. 45.21 లక్షల నగదు, 10 గ్రాముల బంగారం, 310 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హుండీలను లెక్కించారు.

ఇవీ చూడండి...

ఘనంగా వానపల్లి పళ్లాలమ్మ తల్లి జాతర

వాడపల్లి వెంకన్న హుండీ లెక్కింపు

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీని లెక్కించారు. 26 రోజులకు రూ. 45.21 లక్షల నగదు, 10 గ్రాముల బంగారం, 310 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హుండీలను లెక్కించారు.

ఇవీ చూడండి...

ఘనంగా వానపల్లి పళ్లాలమ్మ తల్లి జాతర

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.