ETV Bharat / state

'రాజధాని రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు' - ap corporation chairmen on pawan

అసెంబ్లీలో సీఎం చేసిన మూడు రాజధానుల ప్రకటనతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్​లు ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై జనసేనానికి అవగాహన లేదని... రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకుంటే... అవి చూసి తాము ఆనందిస్తామన్నారు.

'రాజధాని రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు'
'రాజధాని రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు'
author img

By

Published : Jan 3, 2020, 10:00 AM IST

'రాజధాని రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు'

తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​లు రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా ఆరోపించారు. అమరావతిలో రైతులకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు దయచేసి తీసుకురావద్దని సూచించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద పవన్​కు ఏమాత్రం అవగాహన లేదని... ఇకనైనా జనసేనాని నటనలు ఆపాలని ఎద్దేవా చేశారు. 16 నెలల జైలు అంటూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే కార్యక్రమంగా జనసేనాని పెట్టుకున్నారని ఆక్షేపించారు. రాజకీయాలను వదిలేసి సినిమాలు చేసుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు.

'రాజధాని రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు'

తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​లు రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా ఆరోపించారు. అమరావతిలో రైతులకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు దయచేసి తీసుకురావద్దని సూచించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద పవన్​కు ఏమాత్రం అవగాహన లేదని... ఇకనైనా జనసేనాని నటనలు ఆపాలని ఎద్దేవా చేశారు. 16 నెలల జైలు అంటూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే కార్యక్రమంగా జనసేనాని పెట్టుకున్నారని ఆక్షేపించారు. రాజకీయాలను వదిలేసి సినిమాలు చేసుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు.

ఇవీ చూడండి:

పవన్ పేరేత్తే అర్హత మీకుందా..?: బొండా ఉమా

Intro:AP_RJY_87_02_Kapu_ chairman_Jakkampudi_Raja_PC_AVB_AP10023

ETV Bharath:Satyanarayana(RJY CITY)

East Godavari.

( )తూర్పుగోదావరి జిల్లా రాజనగరం లో నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీలో సీఎం చేసిన ఒక ప్రకటనతో చంద్రబాబు.. ఆయనకు నిత్యం వత్తాసు పలికే పవన్ కళ్యాణ్ లు ఆందోళనకు గురౌతున్నారు...

చంద్రబాబు, పవన్ లు రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు...

అమరావతిలో రైతులకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలను దయచేసి తీసుకురావద్దు..

జగన్ గారు రాజధాని రైతులకు పూర్తిగా న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు..

పవన్ కళ్యాణ్ గారూ మీ యాక్టింగ్ లు కట్టబెట్టండి..

రాష్ట్రంలో ఉన్న పరిస్థితులమీద మీకు అవగాహన లేదు...

మాట్లాడితే 16 నెలల జైలు అంటూ జగన్మోహన్ రెడ్డిగారిని విమర్శించడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు...

జగన్ పై ఏకేసులూ నిరూపించబడలేదు, ఏ కేసులోనూ ఆయన ముద్దాయిగా తేలలేదు..

పవన్ ప్రజలని రెచ్చగొట్టే మాటలను కట్టుబెడితే మంచిది...

రాజకీయాలను వదిలేసి సినిమాలు చేసుకుంటే మంచిది.. సినిమాలు చూసి మేము ఆనందిస్తాం...

Byte

1.కాపు చెర్మెన్ ,రాజనగరం ఎమ్మెల్యే : జక్కంపూడి రాజాBody:AP_RJY_87_02_Kapu_ chairman_Jakkampudi_Raja_PC_AVB_AP10023Conclusion:AP_RJY_87_02_Kapu_ chairman_Jakkampudi_Raja_PC_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.