ETV Bharat / state

రంపచోడవరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

author img

By

Published : Mar 16, 2021, 12:05 PM IST

రంపచోడవరంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 1993లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు.. ఒక్క చోట చేరారు. ఆనాటి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుని సరదాగా గడిపారు.

రంపచోడవరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
రంపచోడవరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 27 ఏళ్ల క్రితం పదో తరగతి చదివిన వారు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సరదాగా గడిపారు.

అనంతరం అప్పట్లో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. తమ బ్యాచ్ మేట్స్ అంతా కలిసి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వారు చెప్పారు. అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశామన్నారు.

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 27 ఏళ్ల క్రితం పదో తరగతి చదివిన వారు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సరదాగా గడిపారు.

అనంతరం అప్పట్లో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. తమ బ్యాచ్ మేట్స్ అంతా కలిసి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వారు చెప్పారు. అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశామన్నారు.

ఇదీ చదవండి:

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన యాత్రికుల బస్సు.. మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.