ETV Bharat / state

పేదలకు కూరగాయలు, కోడిగుడ్ల పంపిణీ

author img

By

Published : May 14, 2020, 3:34 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు అజూస్​ స్వచ్ఛంద సంస్థ తమ వంతుగా కూరగాయలు, కోడిగుడ్లను పంచిపెట్టింది.

ajoos voluntary organisation helped poor people by disributing vegeables and eggs in east godavari district
పేదలకు నిత్యావసరాలు అందిస్తున్న సేవాసంస్థ

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని పేదలకు అజూస్​ స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ తమ వంతుగా సహాయం అందించింది.

600 కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయ పడేందుకు మందుంటామని దాతలు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని పేదలకు అజూస్​ స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ తమ వంతుగా సహాయం అందించింది.

600 కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయ పడేందుకు మందుంటామని దాతలు తెలిపారు.

ఇదీ చదవండి:

మేమున్నాం... ఆదుకుంటాం..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.