ETV Bharat / state

స్నానానికి దిగాడు... శవమై తేలాడు

author img

By

Published : May 5, 2021, 9:30 AM IST

తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురంలో ఓ యువకుడు స్నానానికి గోదావరి నదిలోకి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

died
స్నానానికి దిగాడు... శవమై తేలాడు

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గోదావరిలోకి ఓ యువకుడు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతుడు నారయణపురంలోని వాంబే కాలనీకి చెందిన ములగాడ సాయికుమార్(26)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గోదావరిలోకి ఓ యువకుడు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతుడు నారయణపురంలోని వాంబే కాలనీకి చెందిన ములగాడ సాయికుమార్(26)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

పని కోసం వెళ్తుండగా... ఉపాధి హమీ కూలీ మృతి

వాలంటీర్ల మానవత్వం.. కరోనాతో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.