ETV Bharat / state

ఏలేరు కాలువలో యువకుడు గల్లంతు

author img

By

Published : May 8, 2021, 8:40 AM IST

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలులోని ఏలేరు కాలువలో స్నానానికి దిగి యువకుడు గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం స్థానికులు గాలిస్తున్నారు.

The young man drowned in the Eleru canal
The young man drowned in the Eleru canal

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలులోని ఏలేరు కాలువలో యువకుడు గల్లంతయ్యాడు. శుక్రవారం నలుగురు యువకులు స్నానానికి దిగారు. సామర్లకోటకు చెందిన వీరు.. మద్యం మత్తులో ఉన్నప్పుడు కాలువలో స్నానానికి దిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గల్లంతు అయిన యువకుడిని కుంచె బాసుగా గుర్తించారు. అతని కోసం స్థానికులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలులోని ఏలేరు కాలువలో యువకుడు గల్లంతయ్యాడు. శుక్రవారం నలుగురు యువకులు స్నానానికి దిగారు. సామర్లకోటకు చెందిన వీరు.. మద్యం మత్తులో ఉన్నప్పుడు కాలువలో స్నానానికి దిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గల్లంతు అయిన యువకుడిని కుంచె బాసుగా గుర్తించారు. అతని కోసం స్థానికులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

కొత్త వారికి ఇప్పట్లో టీకా ఇవ్వలేం: అనిల్ సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.