ETV Bharat / state

ప్రమాదవశాత్తు కాలువలో పడిన రైతు...రక్షించిన స్థానికులు

తూర్పుగోదావరి జిల్లా ముక్కోలు వద్ద ఓ రైతు ప్రమాదవశాత్తు ఆలూ కాలువలో పడిపోయాడు. స్థానికులు గమనించి అతన్ని రక్షించారు.

author img

By

Published : Oct 25, 2020, 11:58 AM IST

ప్రమాదవశాత్తు కాలువలో పడిన రైతు...రక్షించిన స్థానికులు
ప్రమాదవశాత్తు కాలువలో పడిన రైతు...రక్షించిన స్థానికులు

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలులో పొలం పనులకు వెళ్తున్న భాస్కరరావు అనే రైతు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. అది గమనించిన స్థానికులు అతన్ని రక్షించారు. ఏలేరు కాలువ ప్రవాహానికి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. అంతేకాకుండా పొలం వెళ్లే రహదారులు కోతకు గురవ్వటంతో తరుచూ రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇదీచదవండి

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలులో పొలం పనులకు వెళ్తున్న భాస్కరరావు అనే రైతు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. అది గమనించిన స్థానికులు అతన్ని రక్షించారు. ఏలేరు కాలువ ప్రవాహానికి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. అంతేకాకుండా పొలం వెళ్లే రహదారులు కోతకు గురవ్వటంతో తరుచూ రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇదీచదవండి

వాడపల్లి వెంకటేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.