ETV Bharat / state

వాడపల్లి వెేంకటేశ్వర స్వామికి దంపతుల విరాళం రూ.50 వేలు - latest temple donations

కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి.. ఓ దంపతులు రూ.50 వేలు విరాళం అందించారు.

east godavari district
వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఓ భక్తుడు రూ.50వేలు విరాళం
author img

By

Published : Jun 3, 2020, 6:12 PM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేట కు చెందిన యేలేటి వీర వెంకట శ్రీనివాస్, విజయ దంపతులు.. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తులు. వారు ఆలయంలోని అన్నదాన ట్రస్ట్ కు రూ.50,000 విరాళం ఇచ్చారు. ఆ దంపతులను దేవస్థానం అర్చకులు, సిబ్బంది స్వామి వారి చిత్రపటంతో సత్కరించారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా మండపేట కు చెందిన యేలేటి వీర వెంకట శ్రీనివాస్, విజయ దంపతులు.. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తులు. వారు ఆలయంలోని అన్నదాన ట్రస్ట్ కు రూ.50,000 విరాళం ఇచ్చారు. ఆ దంపతులను దేవస్థానం అర్చకులు, సిబ్బంది స్వామి వారి చిత్రపటంతో సత్కరించారు.

ఇదీ చదవండి:

చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్​తో ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.