ETV Bharat / state

92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా గెలుపు..

author img

By

Published : Feb 15, 2021, 7:59 AM IST

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని మాధవరాయుడుపాలెం గ్రామంలో 92 ఏళ్ల వృద్ధురాలు వార్డు సభ్యురాలిగా గెలుపొందారు. ప్రత్యర్థిపై 13 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

92 years old women won as ward member in ap panchayath elections at kadiyam
92 years old women won as ward member in ap panchayath elections at kadiyam

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన గ్రంధి లక్ష్మీనర్సమ్మ 92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా గెలుపొందారు. రెండో విడతలో భాగంగా శనివారం జరిగిన ఎన్నికల్లో 13 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన ఈ బామ్మను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన గ్రంధి లక్ష్మీనర్సమ్మ 92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా గెలుపొందారు. రెండో విడతలో భాగంగా శనివారం జరిగిన ఎన్నికల్లో 13 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన ఈ బామ్మను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.

ఇదీ చదవండి: తెరపైకి పుర పోరు... ఆగిన చోటు నుంచే చేపట్టే యోచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.