ETV Bharat / state

సత్యనారాయణ స్వామికి లక్ష రూపాయల విరాళం - సత్యనారాయణ స్వామికి లక్ష రూపాయల విరాళం

అన్నవరం సత్యనారాయణ స్వామి  దేవస్థానంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి...పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ భక్తురాలు లక్ష రూపాయల విరాళాన్ని అందించారు.

సత్యనారాయణ స్వామికి లక్ష రూపాయల విరాళం
author img

By

Published : Sep 7, 2019, 6:32 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తురాలు రూ.1,00,116 విరాళాన్ని అందించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన తోట శ్రావణి పేరుమీద... ఆమె తండ్రి వెంకట లింగేశ్వరరావు విరాళం సహాయ కమిషనర్​కు అందించారు.

కన్నుల పండువగా ప్రాకార సేవ
స్వామి వారి ప్రాకార సేవ కన్నులపండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి తిరుచ్చిపై ఆశీనులను చేసి... ప్రధానాలయం చుట్టూ వేద పండితుల మంత్రోచ్ఛరణ, మేళతాళాల నడుమ ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తురాలు రూ.1,00,116 విరాళాన్ని అందించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన తోట శ్రావణి పేరుమీద... ఆమె తండ్రి వెంకట లింగేశ్వరరావు విరాళం సహాయ కమిషనర్​కు అందించారు.

కన్నుల పండువగా ప్రాకార సేవ
స్వామి వారి ప్రాకార సేవ కన్నులపండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి తిరుచ్చిపై ఆశీనులను చేసి... ప్రధానాలయం చుట్టూ వేద పండితుల మంత్రోచ్ఛరణ, మేళతాళాల నడుమ ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఊయలలో గణపయ్య...ఊగుతూ దీవించయ్య

Intro:Ap_Vsp_61_07_GVMC_UGD_Workers_Agitation_Av_C8_AP10150


Body:బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ భూగర్భ డ్రైనేజీ క్లీనింగ్ వర్కర్స్ విశాఖలో చేపట్టిన ఆందోళన నేటితో ఐదో రోజుకు చేరుకుంది గత ఐదు నెలల నుంచి జీతాలు లేక కార్మికులు వారి కార్మికులు వారి కుటుంబ సభ్యులు పస్తులతో అలమటిస్తున్న ప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు నగరంలోని ఆరు జోన్ లకు చెందిన సుమారు 150 మంది కార్మికులు పూర్తిస్థాయిలో విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు భూగర్భ డ్రైనేజీ లో వచ్చిన మలమూత్రాలను తమ చేతులతో శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న తమకు అధికారులు జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని వాపోయారు అధికారుల తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ పార్కులో నినాదాలు చేశారు బకాయి పడ్డ జీతాలు చెల్లించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ( ఓవర్).


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.