ETV Bharat / state

సరకులు పంచిన వైకాపా నాయకులు

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కూలీలకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తలు సరకులు పంపిణీ చేశారు.

author img

By

Published : May 9, 2020, 9:43 PM IST

ycp leaders distributes goods to poor people in chittoor dst thambalpalli
ycp leaders distributes goods to poor people in chittoor dst thambalpalli

చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గంలో కురబలకోట మండలానికిచెందిన వైకాపా కార్యకర్తలు పేదలకు సరకులు అందించారు. మండలంలోని గుడిసెల్లో జీవిస్తున్న 120 కుటుంబాలకు, మండల పాత్రికేయులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ విజయవంతం చేయాలని కోరారు.

ఇదీ చూడండి:

చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గంలో కురబలకోట మండలానికిచెందిన వైకాపా కార్యకర్తలు పేదలకు సరకులు అందించారు. మండలంలోని గుడిసెల్లో జీవిస్తున్న 120 కుటుంబాలకు, మండల పాత్రికేయులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ విజయవంతం చేయాలని కోరారు.

ఇదీ చూడండి:

రైల్లో గ్యాస్​ లీకేజీ- తప్పిన పెను ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.