ETV Bharat / state

తమిళనాడు ప్రభుత్వానికి రూ.కోటి విరాళం

author img

By

Published : May 18, 2021, 7:36 AM IST

తమిళనాడు ప్రభుత్వానికి తితిదే బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి రూ.కోటి విరాళం అందించారు. తన సంస్థ తరఫున సీఎం సహాయనిధికి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు శేఖర్ రెడ్డి తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్​ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు.

ttd member shekhar reddy
తమిళనాడు ప్రభుత్వానికి రూ.కోటి విరాళం

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.