ETV Bharat / state

రైతుగా మారిన తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి తిరుగు ప్రయాణంలో... చెర్లోపల్లి సమీపంలో వరినాట్లను నాటారు. కాసేపు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

author img

By

Published : Nov 29, 2020, 10:46 PM IST

tirupathi sp ramesh reddy does farming at cherlopally in chittor
రైతుగా మారిన తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి

తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి రైతుగా మారారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా... చెర్లోపల్లి సమీపంలో రైతులు వరి నాట్లు వేస్తుండడంతో ఎస్పీ అక్కడికి వెళ్లారు. రైతులతో కలిసి కాసేపు మచ్చటించి వరినాట్లు వేశారు. తుపాను వల్ల ఎదురైనా సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూలీలకు నిత్యావసర సరుకులను అందజేశారు.

ఇదీ చదవండి:

తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి రైతుగా మారారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా... చెర్లోపల్లి సమీపంలో రైతులు వరి నాట్లు వేస్తుండడంతో ఎస్పీ అక్కడికి వెళ్లారు. రైతులతో కలిసి కాసేపు మచ్చటించి వరినాట్లు వేశారు. తుపాను వల్ల ఎదురైనా సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూలీలకు నిత్యావసర సరుకులను అందజేశారు.

ఇదీ చదవండి:

'రైతులకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.