ETV Bharat / state

NARA LOKESH: 'దొంగ ఓట్లు వేయిస్తూ.. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేయిస్తున్నారు' - నారా లోకేశ్ ట్వీట్టర్

చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా నేతలు స్థానికేతరులతో దొంగ ఓట్లు వేయిస్తూ.. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేయిస్తున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp-national-general-secretary-nara-lokesh-comments-on-fake-votes-in-kuppam
'దొంగ ఓట్లు వేయిస్తూ.. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేయిస్తున్నారు'
author img

By

Published : Nov 15, 2021, 12:04 PM IST

కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో దొంగఓట్లు వేయిస్తూ.. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తెలుగుదేశం నేతలను పోలీసులతో నిర్బంధించి.. ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున దొంగఓటర్లను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.

  • బాబాయ్‌ని గొడ్డ‌లి పోటుతో బ‌లిచేసిన‌ట్టే.. ప్ర‌జాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నారు @ysjagan. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డ‌బ్బుతో అత్యంత ప‌విత్ర‌మైన ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ని జ‌గ‌న్‌రెడ్డి న‌డిబ‌జారులో అంగ‌డి స‌రుకు చేశారు.(1/4) pic.twitter.com/Huh0j42mFo

    — Lokesh Nara (@naralokesh) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇతర ప్రాంతాల వారిని పోలీసులు ఎలా రానిచ్చారని లోకేశ్ ప్రశ్నించారు. ఓట‌మి త‌ప్పద‌ని తెలిసే.. సీఎం జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కుప్పంలో దొంగఓట్లు వేసేందుకు వచ్చిన వారి వీడియోను ఆయన విడుదల చేశారు.

  • పోలీసుల ముందే దొంగ ఓట‌ర్లు కాలరెగ‌రేసుకుని వెళ్తూ ఓటేసి వ‌స్తున్నారు.జ‌గ‌న్ అరాచ‌క‌పాల‌న‌, పెరిగిన ధ‌ర‌లు,పెంచిన ప‌న్నులు,అధ్వాన్నపు రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్ర‌హంగా వున్న ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా వ‌చ్చి ఓట్లు వేస్తే దారుణ ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలుసుకున్న జ‌గ‌న్‌రెడ్డి.(3/4)

    — Lokesh Nara (@naralokesh) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: AMIT SHAH: రాష్ట్ర భాజపా నేతలతో అమిత్​ షా భేటీ..

కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో దొంగఓట్లు వేయిస్తూ.. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తెలుగుదేశం నేతలను పోలీసులతో నిర్బంధించి.. ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున దొంగఓటర్లను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.

  • బాబాయ్‌ని గొడ్డ‌లి పోటుతో బ‌లిచేసిన‌ట్టే.. ప్ర‌జాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నారు @ysjagan. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డ‌బ్బుతో అత్యంత ప‌విత్ర‌మైన ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ని జ‌గ‌న్‌రెడ్డి న‌డిబ‌జారులో అంగ‌డి స‌రుకు చేశారు.(1/4) pic.twitter.com/Huh0j42mFo

    — Lokesh Nara (@naralokesh) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇతర ప్రాంతాల వారిని పోలీసులు ఎలా రానిచ్చారని లోకేశ్ ప్రశ్నించారు. ఓట‌మి త‌ప్పద‌ని తెలిసే.. సీఎం జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కుప్పంలో దొంగఓట్లు వేసేందుకు వచ్చిన వారి వీడియోను ఆయన విడుదల చేశారు.

  • పోలీసుల ముందే దొంగ ఓట‌ర్లు కాలరెగ‌రేసుకుని వెళ్తూ ఓటేసి వ‌స్తున్నారు.జ‌గ‌న్ అరాచ‌క‌పాల‌న‌, పెరిగిన ధ‌ర‌లు,పెంచిన ప‌న్నులు,అధ్వాన్నపు రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్ర‌హంగా వున్న ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా వ‌చ్చి ఓట్లు వేస్తే దారుణ ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలుసుకున్న జ‌గ‌న్‌రెడ్డి.(3/4)

    — Lokesh Nara (@naralokesh) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: AMIT SHAH: రాష్ట్ర భాజపా నేతలతో అమిత్​ షా భేటీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.