ETV Bharat / state

45 మందితో... తెదేపా చిత్తూరు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు

author img

By

Published : Jul 5, 2021, 10:38 PM IST

Updated : Jul 5, 2021, 11:01 PM IST

తెదేపా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీని పార్టీ అధినేత ఖరారు చేశారు. పులవర్తి నాని అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో 45 మందికి అవకాశం కల్పించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు.

tdp
తెదేపా
tdp Chittoor Parliamentary Committee
45మందితో తెదేపా చిత్తూరు పార్లమెంట్ కమిటీ ఏర్పాటు
tdp Chittoor Parliamentary Committee
45మందితో తెదేపా చిత్తూరు పార్లమెంట్ కమిటీ ఏర్పాటు

తెదేపా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీని 45 మందితో అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. పులవర్తి నాని అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శి, కార్యాలయ కార్యదర్శి, కోశాధికారి, మీడియా కోఆర్డినేటర్, ఐటీడీపీ కోఆర్డినేటర్​తో పాటు ఏడుగురు చొప్పున ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, 10 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 15 మంది కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చదవండి:

NGT: ఆవులపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ

tdp Chittoor Parliamentary Committee
45మందితో తెదేపా చిత్తూరు పార్లమెంట్ కమిటీ ఏర్పాటు
tdp Chittoor Parliamentary Committee
45మందితో తెదేపా చిత్తూరు పార్లమెంట్ కమిటీ ఏర్పాటు

తెదేపా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీని 45 మందితో అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. పులవర్తి నాని అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శి, కార్యాలయ కార్యదర్శి, కోశాధికారి, మీడియా కోఆర్డినేటర్, ఐటీడీపీ కోఆర్డినేటర్​తో పాటు ఏడుగురు చొప్పున ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, 10 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 15 మంది కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చదవండి:

NGT: ఆవులపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ

Last Updated : Jul 5, 2021, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.