ETV Bharat / state

థియేటర్ విషయంలో ఘర్షణ.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం - news updates in madanapalli

సినిమా థియేటర్ విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది. ఈ ఘటనను బాధితుడు వీడియో తీసి అతని స్నేహితులకు పంపించాడు.

suicide attempt in madanapalli chithore district
మదనపల్లిలో మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Mar 10, 2021, 7:49 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శేషప్పతోట ప్రాంతానికి చెందిన నౌషాద్... సినిమా చూసేందుకు థియేటర్​కు వెళ్లి అక్కడ కొంతమందితో గొడవపడ్డాడు. ఈ ఘటన అనంతరం నౌషాద్​కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన నౌషాద్... ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. బలవన్మరణానికి పాల్పడుతున్న దృశ్యాలను వీడియో తీశాడు. గమనించిన స్నేహితులు నౌషాద్​ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శేషప్పతోట ప్రాంతానికి చెందిన నౌషాద్... సినిమా చూసేందుకు థియేటర్​కు వెళ్లి అక్కడ కొంతమందితో గొడవపడ్డాడు. ఈ ఘటన అనంతరం నౌషాద్​కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన నౌషాద్... ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. బలవన్మరణానికి పాల్పడుతున్న దృశ్యాలను వీడియో తీశాడు. గమనించిన స్నేహితులు నౌషాద్​ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీచదవండి.

పురపోరు: మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 పోలింగ్ శాతం నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.