ETV Bharat / state

పాత బకాయిల కోసం చెరకు రైతుల ఆందోళన

author img

By

Published : Aug 2, 2019, 10:07 AM IST

పాత బకాయిలు చెల్లించాలంటూ తిరుపతిలో చెరకు రైతులు ఆందోళన చేపట్టారు.

చెరకు రైతుల ఆందోళన
చెరకు రైతుల ఆందోళన

ఆరు నెలలుగా చెరకు బిల్లులు చెల్లించకుండా చక్కెర కర్మాగార యాజమాన్యం కాలయాపన చేస్తుందంటూ చక్కెర రైతులు ఆందోళనకు దిగారు. తిరుపతికి చెందిన చక్కెర రైతులు మయూర చక్కెర కర్మాగారానికి ఒప్పందం ప్రకారం చెరకును సరఫరా చేసేవారు. గత ఆరు నెలలుగా బకాయిలు చెల్లించకుండా యాజమాన్యం రైతులకు సరైన సమాధానం చెప్పకుండా ఉండిపోవటంతో విసుగెత్తిన రైతులు కర్మాగారానికి చెందిన మయూర హోటల్ ఎదుట ధర్నాకు దిగారు. ఆరు నెలలకు మూడు కోట్ల రూపాయల పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు తెలిపారు.

ఇదీ చదవండి: పొలాల్లోకి ఏనుగులు.. పూర్తిగా ధ్వంసమైన పంటలు

చెరకు రైతుల ఆందోళన

ఆరు నెలలుగా చెరకు బిల్లులు చెల్లించకుండా చక్కెర కర్మాగార యాజమాన్యం కాలయాపన చేస్తుందంటూ చక్కెర రైతులు ఆందోళనకు దిగారు. తిరుపతికి చెందిన చక్కెర రైతులు మయూర చక్కెర కర్మాగారానికి ఒప్పందం ప్రకారం చెరకును సరఫరా చేసేవారు. గత ఆరు నెలలుగా బకాయిలు చెల్లించకుండా యాజమాన్యం రైతులకు సరైన సమాధానం చెప్పకుండా ఉండిపోవటంతో విసుగెత్తిన రైతులు కర్మాగారానికి చెందిన మయూర హోటల్ ఎదుట ధర్నాకు దిగారు. ఆరు నెలలకు మూడు కోట్ల రూపాయల పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు తెలిపారు.

ఇదీ చదవండి: పొలాల్లోకి ఏనుగులు.. పూర్తిగా ధ్వంసమైన పంటలు

AP_TPG_102_01_ATTN_TIKKER_R17 ఏలూరు.. ఆదివాసీ భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా ఏలూరు..జూట్ మిల్ సెంటర్లో కార్మిక చట్టాల కుదింపు, కార్మిక హక్కులను తొలగించడాన్ని నిరసిస్తూ ధర్నా ఏలూరు.. ఏలూరులో అగ్రహారంలో శ్రీ రత్న కమలాంభికా సేవాశ్రమంలో లో కోటి శ్రీ లలితా సహస్ర నామ పారాయణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.