ETV Bharat / state

ఒకే పాఠశాల నుంచి.. ప్రతిభా పురస్కారాలకు ఐదుగురు! - chittor students gets prathibha awards for merit in SSC exams news

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని శ్రీ పద్మావతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు.

Ap_tpt_38_07_prathibha_puraskaaraalu_av_ap10100
author img

By

Published : Nov 8, 2019, 11:02 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీ పద్మావతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థినులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. 2019 మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు ఈ పురస్కారాలు దక్కాయి. పి.హర్షిత, ఎన్. లలితాంబ, యూ. ధనశ్రీ , ఎం. చందన, ఎం. సంధ్యారాణి ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఘనతపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి మరెన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీ పద్మావతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థినులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. 2019 మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు ఈ పురస్కారాలు దక్కాయి. పి.హర్షిత, ఎన్. లలితాంబ, యూ. ధనశ్రీ , ఎం. చందన, ఎం. సంధ్యారాణి ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఘనతపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి మరెన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ముగిసిన సిట్ ప్రజాఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ

Intro:చంద్రగిరి ప్రభుత్వబాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలు...........Body:Ap_tpt_38_07_prathibha_puraskaaraalu_av_ap10100

చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం లో ఒకే పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థినులు ప్రతిభా పూరస్కారాలకు ఎంపికయ్యారు. శ్రీ పద్మావతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చంద్రగిరి నుండి ప్రభుత్వం వారి ప్రతిభా పురస్కారాలకు 2019 మార్చి న జరిగిన 10 వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన ఐదుగురు విద్యార్థినులు ఎన్నుకోబడ్డారు . ఒకే పాఠశాలలనుండి ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన ఎలా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని........ ఇలాంటి ప్రతిభా పురస్కారాలు మరిన్ని సాధించేందుకు ప్రయత్నిస్తామని పాఠశాల హెచ్.ఎం వెంకటనారాయణ చౌదరి తెలిపారు.పురస్కారాలు అందుకొన్న విద్యార్థునిలను ఆయన అభినందించారు. 1.P.హర్షిత,2.N. లలితాంబ, 3.U.ధనశ్రీ ,4.M. చందన, 5.M.సంధ్యారాణి పురస్కారాలు అందుకొన్న వారిలో ఉన్నారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.