ETV Bharat / state

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా పెంపు

author img

By

Published : Jun 18, 2020, 9:07 PM IST

మరింత మంది భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను పెంచింది తితిదే. ఈ నెల 30 వరకు సంబంధిత టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Special quota Tickets Incresed  TTD For Thirumala temple in Thirupathi
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా పెంపు

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) పెంచింది. స్లాట్‌కు 250 టికెట్ల చొప్పున... రోజుకు 3 వేల టికెట్ల చొప్పున విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈనెల 30 వరకు సంబంధిత టికెట్లు అందుబాటులో ఉంటాయి. భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేసింది తితిదే. ఇప్పటికే ఈ నెలాఖరు వరకు రోజుకు 3 వేల టికెట్లను విక్రయించిన తితిదే...మరింత మందికి దర్శనం కల్పించే వెసులుబాటుతో అదనపు కోటా విడుదల చేసింది.

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) పెంచింది. స్లాట్‌కు 250 టికెట్ల చొప్పున... రోజుకు 3 వేల టికెట్ల చొప్పున విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈనెల 30 వరకు సంబంధిత టికెట్లు అందుబాటులో ఉంటాయి. భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేసింది తితిదే. ఇప్పటికే ఈ నెలాఖరు వరకు రోజుకు 3 వేల టికెట్లను విక్రయించిన తితిదే...మరింత మందికి దర్శనం కల్పించే వెసులుబాటుతో అదనపు కోటా విడుదల చేసింది.

ఇదీచదవండి

డిప్యూటీ కలెక్టర్​గా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.