కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఆశీర్వాదం సంస్థ దాతృత్వం చాటుకుంది. వైరస్ కట్టడికి కృషి చేస్తున్న వైద్యులు, పోలీస్, రెవెన్యూ అధికారులకు తమ వంతు సాయం చేసేందుకు ఆ కంపెనీ యజమానులు ముందుకొచ్చారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని 6 మండలాల్లో కొవిడ్-19 నియంత్రణకు సేవలందిస్తున్న అధికారులకు, సిబ్బందికి 500 లీటర్ల శానిటైజర్, 100 మాస్కులను ఉచితంగా అందజేశారు.
ఇదీ చూడండి: