ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

author img

By

Published : Jan 26, 2021, 5:39 PM IST

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

road accident
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వాంపల్లెలో ఈ ఘటన జరిగింది. ఏర్పేడు మండలం బండి వానిపల్లెకు చెందిన నాగేంద్రబాబు (28)ద్విచక్రవాహనంపై వెంకటగిరికి వెళ్తుండగా.. వెంకటగిరి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు కౌశిక్, భార్గవ్, విష్ణు ఒకే ద్విచక్రవాహనంపై ఎదురు వస్తూ ఢీకొన్నారు. ఈ ఘటనలో నాగేంద్రబాబు, కౌశిక్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వాంపల్లెలో ఈ ఘటన జరిగింది. ఏర్పేడు మండలం బండి వానిపల్లెకు చెందిన నాగేంద్రబాబు (28)ద్విచక్రవాహనంపై వెంకటగిరికి వెళ్తుండగా.. వెంకటగిరి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు కౌశిక్, భార్గవ్, విష్ణు ఒకే ద్విచక్రవాహనంపై ఎదురు వస్తూ ఢీకొన్నారు. ఈ ఘటనలో నాగేంద్రబాబు, కౌశిక్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండీ...మదనపల్లె జంట హత్య కేసు.. నిందితులపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.