ETV Bharat / state

రెండు లారీలు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు - road accident at chittoor latest nerws update

చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై రెండు లారీలు డీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

two lorry dhee
రెండు లారీలు ఢీ
author img

By

Published : Jul 22, 2020, 11:14 PM IST


చిత్తూరు జిల్లా పాకాల మండల పరిధిలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. చిత్తూరు నుంచి రేణిగుంటలో లోడింగ్ కోసం వస్తున్న లారీని.. తిరుపతి వైపు నుంచి చిత్తూరు వెళ్తున్న కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ ముందు బాగం మొత్తం ధ్వంసం కావటం వల్ల డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్ రఘును మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


చిత్తూరు జిల్లా పాకాల మండల పరిధిలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. చిత్తూరు నుంచి రేణిగుంటలో లోడింగ్ కోసం వస్తున్న లారీని.. తిరుపతి వైపు నుంచి చిత్తూరు వెళ్తున్న కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ ముందు బాగం మొత్తం ధ్వంసం కావటం వల్ల డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్ రఘును మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి...

రాని కరోనా పరీక్ష ఫలితం... ఆరుబయటే వైద్యం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.