ETV Bharat / state

'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలి' - Protests against Citizenship Amendment in madanapally

పౌరసత్వ సవరణ బిల్లుకు ఎన్ఆర్​సీలకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిరసన చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎం.షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బెంగళూరు బస్టాండ్​లో ఈ శిబిరాన్ని నిర్వహించారు. పలు ప్రజా సంఘాలతో పాటు.. ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

Protests against Citizenship Amendment in madanapally
'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్'
author img

By

Published : Jan 16, 2020, 4:13 PM IST

ఇదీ చదవండి:

'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్'

'ప్రజలు ఇబ్బందులు పడతారు... నిర్ణయం ఉపసంహరించుకోండి'

ఇదీ చదవండి:

'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్'

'ప్రజలు ఇబ్బందులు పడతారు... నిర్ణయం ఉపసంహరించుకోండి'

Intro:మదనపల్లిలో నిరసన శిబిరం


Body:ఎంఆర్సి కి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిరసన శిబిరం


Conclusion:పౌరసత్వ సవరణ బిల్లు ఎన్ఆర్సీ లకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిరసన శిబిరం ఏర్పాటు చేశారు మదనపల్లె మాజీ ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బెంగళూరు బస్టాండ్ లో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇందులో పలు ప్రజా సంఘాలతో పాటు ముస్లిం మైనారిటీ లు పాల్గొన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన తీసుకొచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు ఎం ఎం ఆర్ సి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.