ETV Bharat / state

ట్రైనీ కానిస్టేబుళ్లకు శిక్షణ తరగతుల ప్రారంభం - police training inauguration latest news

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డాం పోలీస్ శిక్షణ కళాశాలలో ట్రైనీ కానిస్టేబుళ్లకు శిక్షణ తరగతులను ఐజీ సంజయ్ ప్రారంభించారు. రాష్ట్రంలో 6 చోట్ల తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో వ్యవస్థ సక్రమంగా ముందుకు వెళ్లాలంటే పోలీసు వ్యవస్థ కీలకమన్నారు.

police training inauguration at chittoor
రక్షక భటులకు శిక్షణ
author img

By

Published : Dec 19, 2019, 10:39 PM IST

రక్షక భటులకు శిక్షణ

కళ్యాణి డ్యామ్​ పోలీసు ట్రైనింగ్ కళాశాలలో ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ సూర్య భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐజీ సంజయ్, తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ తరగతులను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ సక్రమంగా సాగాలంటే పోలీస్​ వ్యవస్థ కీలకమన్నారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలు, సైబర్ క్రైమ్ నేరాల నివారణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీస్ వ్యవస్థలోని అన్ని రకాల చట్టాలపై అవగాహన కలిగి, ఎఫ్ఐఆర్ గురించి సమగ్రంగా తెలుసుకుని విధులు నిర్వహించాలని కోరారు.

రక్షక భటులకు శిక్షణ

కళ్యాణి డ్యామ్​ పోలీసు ట్రైనింగ్ కళాశాలలో ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ సూర్య భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐజీ సంజయ్, తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ తరగతులను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ సక్రమంగా సాగాలంటే పోలీస్​ వ్యవస్థ కీలకమన్నారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలు, సైబర్ క్రైమ్ నేరాల నివారణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీస్ వ్యవస్థలోని అన్ని రకాల చట్టాలపై అవగాహన కలిగి, ఎఫ్ఐఆర్ గురించి సమగ్రంగా తెలుసుకుని విధులు నిర్వహించాలని కోరారు.

ఇవీ చూడండి..

తిరుపతిలో ఉల్లాసంగా.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019

Intro:చంద్రగిరి మండలం కళ్యాణి డాం వద్దనున్న పోలీస్ శిక్షణ కళాశాలలో ట్రైనీ కానిస్టేబుల్ శిక్షణ తరగతులను ప్రారంభించిన ఐజి సంజయ్


Body:ap_tpt_37_19_police_trining_inagireshan_avb_ap10100

కళ్యాణి డ్యామ్లో గల పోలీసు ట్రైనింగ్ కళాశాలలో ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణా తరగతులను కళాశాల ప్రిన్సిపాల్ సూర్య భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐజి సంజయ్ ,తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ ప్రారంభించారు. ట్రైనింగ్ కానిస్టేబుల్ ఉద్దేశించి ఐజి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థ సక్రమంగా ముందుకు వెళ్లాలంటే పోలీసు వ్యవస్థ కీలకమన్నారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలు, సైబర్ క్రైమ్ నేరాలు పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీస్ వ్యవస్థ లోని అన్ని రకాల చట్టాలపై అవగాహన కలిగి, ఎఫ్ఐఆర్ గురించి సమగ్రంగా తెలుసుకుని విధులు నిర్వహించాలని.... వారిని కోరారు సమాజంలో ప్రశాంత వాతావరణం శాంతి నెలకొల్పడానికి మొట్టమొదటి వ్యక్తి పోలీస్ ఉంటాడని ఆయన అన్నారు. తొమ్మిది నెలల శిక్షణలో ప్రతి ఒక్కరికి వీటిపై సమగ్ర అవగాహన కలిగి పంపుతామని....... వీటితోపాటు ప్రజలను ప్రేమించడం వారికి చేరువ అవడం ముఖ్యంగా ఉండాలని ఆయన కోరారు. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని ముందుకు సాగడానికి కంప్యూటర్ శిక్షణ తరగతుల బాగా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో శిక్షణా తరగతులను పూర్తి చేసుకోవాలని సూచించారు.


Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.