ETV Bharat / state

RED SANDAL: రూ. 5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత - చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం పట్టివేత

చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలో దాదాపు 5 కోట్ల విలువైన ఎర్ర చందనం దుంగలను తిరుపతి టాస్క్​ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం దుంగలను దాచిన స్మగ్లర్ల కోసం సదాశివకోన అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

రూ. 5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
రూ. 5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
author img

By

Published : Jul 1, 2021, 7:52 PM IST

దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని సదాశివకోన అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు దాచిన డంప్​ను పోలీసులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా 348 ఎర్రచందనం దుంగలను గుర్తించినట్లు టాస్క్​ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఎర్రచందనం దుంగలను దాచిన స్మగ్లర్ల కోసం సదాశివకోన అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు.

దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని సదాశివకోన అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు దాచిన డంప్​ను పోలీసులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా 348 ఎర్రచందనం దుంగలను గుర్తించినట్లు టాస్క్​ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఎర్రచందనం దుంగలను దాచిన స్మగ్లర్ల కోసం సదాశివకోన అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు.

ఇదీ చదవండి: తెలుగు రాష్టాల మధ్య జలవివాదం..ప్రాజెక్టుల వద్ద భద్రత పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.